తాజా వార్తలు
తాగుడుకు అడ్డొస్తుందని కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి
భీంగల్ మండలం గోనొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ రమ్యకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది వీరు కూలి పని పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఐదు నెలల కూతురు శివాని....
కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన ఫోర్త్ లేబర్ కోడ్ ను రద్దు చేయాలని డిమాండ్….
*నిరుపేదల హక్కుల సాధన సమితి మద్దతు. ఎ9 న్యూస్: ఉమ్మడి మెదక్, జూలై 8: అఖిలభారత కార్మిక సంఘాలునిర్వహిస్తున్న జూలై, 9 ,2025 .సార్వత్రిక సమ్మెకు మా నిరుపేదల హక్కుల సాధన సమితి....
పోలీస్ కమిషనర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారిని పువ్వుల మొక్క ఇచ్చి మర్యాద....
నిజామాబాదులో 8 మంది హెడ్ కానిస్టేబుల్ లకు లుగా ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్
నిజామాబాదులో 8 మంది హెడ్ కానిస్టేబుల్ లకు లుగా ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్ తెలంగాణ రాష్ట్ర డిజిపి సార్ గారి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్....
కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు:
నువ్వు నిజంగా మనిషివైతే, నీకు కళ్ళు సక్కగా కనపడితే ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పు. నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించు.....
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ:
తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో....
గవర్నర్, సిఎం ఆలోచనలకు అనుగుణంగా చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇండ్లు:
గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 9 వేల ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజ మున్ననూర్లో మంజూరుఇండ్లు పత్రాలు అందజేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని....
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్:
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి అనుచరులు. స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం కొర్విపల్లి నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. భారీ కాన్వాయ్తో తెలంగాణ భవన్ కు కదిలిన మెదక్ జిల్లా....
మీడియా సంస్థలపై దాడులు చేశారో ఖబడ్దార్:రామచందర్ రావు…
మీడియా సంస్థలపై, మీడియా ప్రతినిధులపై, అమాయక ప్రజలపై దాడులు, బెదిరింపులు చేశారో… వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ. హైదరాబాద్, జులై 7: మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు....
అధికారులకు షాకిచ్చిన సామాన్యుడు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం ప్రభుత్వాధికారులకు ఓ సామాన్యుడు షాకిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంటుంది. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన....















