తాజా వార్తలు
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు….
నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానం. నేరల పరిశోదనకు , ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు. ఎ 9....
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేయటం.. బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధం....
తెలంగాణలో ఆగస్టులోగా ఎన్నికలు పూర్తి! Jul 11, 2025, తెలంగాణలో ఆగస్టులోగా ఎన్నికలు పూర్తి! ….
A9 news,Jul 11, 2025, తెలంగాణలో ఆగస్టులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు తెలిసింది. SEP 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని HC ఆదేశించిన విషయం తెలిసిందే.....
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్ములించాలి….
*ఆపరేషన్ ముస్కాన్ లో పది రోజుల వ్యవధిలో 41 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది. *జిల్లా వ్యాప్తంగా 8 కేసుల నమోదు....
ఎర్లీచైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కు ప్రత్యేక ఆహ్వా నితులుగా హాజరైన మెదక్ జిల్లా కలెక్టర్రాహుల్ రాజ్:
ఎ9 న్యూస్, మెదక్ ,జూలై 11: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ హుడ్,ఎడ్యుకేషన్(చిన్ననాటి....
తెలంగాణ : 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం…
A9 news,Jul 10, 2025, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు....
తూప్రాన్ శ్రీ షిర్డీ సాయిబాబ ఆలయంలో ప్రత్యేక పూజలు….
*సాయిబాబ కు వెండి కిరీటం సమర్పణ. *గురుపౌర్ణమి సందర్భంగా డాక్టర్ ఎ.వి.స్వామి ప్రత్యేక పూజలు, అన్నదానం. ఎ9 న్యూస్ తూప్రాన్ మెదక్ జులై, 10.: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో తూప్రాన్....
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం….
*దళిత ప్రజా ప్రతినిధి దప్పు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు. ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్, జూలై 10: మెదక్ జిల్లా, తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట....
ఆలూర్ మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నం వరకే బంద్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆలూరు మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నము 1:00 కె మూసివేసింది ఉంది అని ప్రజలు తెలిపారు. ఆఫీసు మూసివేసింది చూసి మండల....
స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు..!
నేడు క్యాబినెట్ భేటీలో చర్చ ప్రధానంగా వీటిపైన. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీకిగవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీకి అవకాశం! హైదరాబాద్, జూలై 10 రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీకానుంది. సచివాలయంలో సీఎం....















