తాజా వార్తలు
ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం….
*లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు. ఎ9 న్యూస్ మాసాయిపేట: (మెదక్) జులై 19: పదేన్లా గత బి ఆర్ఎస్ నయ వంచన పార్టీ ఓట్లు దండుకొని నిరుపేదలకు ఏ ఒక్క గ్రామంలో....
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కలిసిన మాసాయిపేట బిజెపి నాయకులు….
ఎ9 న్యూస్ ,మాసాయిపేట,, మెదక్, జులై 19: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావుని మసాయిపేట బీజేపీ మండలం నేతలు కలవడం జరిగింది అని మొలుగు నాగేందర్ రెడ్డి అన్నారు....
వేల్పూర్ గురుకులంలో విద్యార్థి ఉరివేసుకుని మృతి…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపిసి ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ ఘటన....
భారీ వర్షం: ఎమర్జెన్సీ నంబర్లు ఇవే….
TG: హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై కూడా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో....
ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని దమ్ముంటే నీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్…..
“కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు” అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్....
ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు:
రూల్స్ పాటించకుండా.. ఫైన్ కట్టకుండా తప్పించుకు తిరిగే వాహనదారులకు ఇక నుంచి బ్యాడ్ న్యూస్. వాహనాలను ఆపకుండానే ఫైన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటోమేటిక్ నంబర్....
ఆర్మూర్ క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగ ఘనంగా..,
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ చేతులారా బోనాలు తయారు....
కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చనిపోయాడు: సీఎం రేవంత్.
ఢిల్లీ, జులై 17: సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్చాట్లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు....
కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి:
తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు....
హెచ్సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం:
ఉప్పల్ సీఐ సస్పెండ్.. హైదరాబాద్, జులై 17: హెచ్సీఏ అక్రమాల కేసులో సీఐడీ కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్....















