తాజా వార్తలు
బోనాలపై కుట్ర.. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజాసింగ్ని ఘనంగా సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు....
కొన్ని దుష్టశక్తులు అంటూ.. ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…
హైదరాబాద్: బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతీ ఇవాళ(ఆదివారం) పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలను విజయశాంతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయశాంతిని ఘనంగా....
రాహుల్ సిప్లిగంజ్కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి…..
హైదరాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా....
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ రెండో నోటీసు….
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు శనివారం రెండో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయనకు అనుకూలమైన....
అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం….
హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో....
తూప్రాన్ లో ఈ నెల 25న పుష్యమి నక్షత్రం రోజున చిన్నారులకు స్వర్ణమృత ప్రశన:
*శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. ఎ9 న్యూస్ ,తూప్రాన్, జులై, 20. తూప్రాన్ పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం వెనుక ఉన్న శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ కార్యాలయంలోపుష్యమి....
నీ మంచికే చెబుతున్నా.. రేవంత్ను రెచ్చగొట్టకు’.. కేటీఆర్కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్…
పదే పదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. మీ కుట్రపూరిత రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట....
విద్యార్థి మృతి పై ప్రిన్సిపాల్, పిఈటి నిర్లక్ష్యమే:
విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానం.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బైపీసీ....
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సాయంతో అండగా ఈ.ఆర్ ఫౌండేషన్…..
గురుకుల కళాశాలలో విద్యార్థి ఉరి వేసుకొని మృతి… నిరుపేద కుటుంబానికి అంబులెన్స్ సాయంతో అండగా ఈ.ఆర్ ఫౌండేషన్.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో....
నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆవుల రాజిరెడ్డి….
రైతుల బాధలు తెలుసుకొని నీటిని విడుదల చేయాలి రాజిరెడ్డి విజ్ఞప్తి. ఎ9 న్యూస్, మెదక్, జూలై 19: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల....















