తాజా వార్తలు
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టివేత….
నంద్యాల జిల్లా శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి,....
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.....
విజయవంతంగా గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్….
కీ||శే|| తాళ్ల గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిని ఐకాన్ యూత్, రెండో బహుమతిని ఫ్రెండ్స్ యూత్ జట్టు కైవసం చేసుకుంది. ఈ....
బీసీ గురుకుల విద్యార్థి ఘనత… రాష్ట్రానికి గర్వకారణం…
5634 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన నూత్ పల్లి లింబాద్రీ.. ఆర్మూర్, డొంకేశ్వర్ మండలం: నూత్ పల్లి గ్రామ బీసీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న మాలావత్ లింబాద్రీ అసాధారణ సాహసాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రానికి....
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ….
హైదరాబాద్:జనవరి 26: మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్లోని....
అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి,…
హైదరాబాద్:జనవరి 26 తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత....
వైకల్యాన్ని జయించి ఢిల్లీలో జాతీయ వేదికపై వైద్య సేవలు….
ఎర్రకోట పరేడ్లో సేవలందించిన వాడి గ్రామ వైద్యుడు డా. గోలి శ్రీనివాస్… ఆర్మూర్, వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన డాక్టర్ గోలి శ్రీనివాస్ తనలోని వైకల్యాన్ని జయించి, దేశ రాజధాని ఢిల్లీలోని....
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో పతాకావిష్కరణ…
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి,జాతీయ గీతాన్ని ఆలపించారు.అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ....
చందాపూర్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న గౌనల కృష్ణ గౌడ్ గారు గణతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు.....
నాంపల్లి అగ్ని ప్రమాద బాధితులకు రూ”5 లక్షల నష్టపరిహారం….
హైదరాబాద్:జనవరి 25: హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు....














