A9 News
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి IAS నియామకం – సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వుల ప్రదానం…..
🔹 శివధర్ రెడ్డి – కెరీర్ హైలైట్స్ & ప్రొఫైల్: IPS బ్యాచ్: 1994 స్థలీకరణం: హైదరాబాదులో జననం – రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందినవారు. 🏫 విద్యార్హతలు....
వన్నెల్(కే)లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు…..
నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు....
మంత్రి సీతక్కతో ఉపాధిహామీ ఉద్యోగులు భేటీ….
*తమకు పే స్కేల్ వర్తింప చేయాలని వినతి. సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. ఎ9 న్యూస్ ,మెదక్ ప్రతినిధి ,సెప్టెంబర్ 26 : తెలంగాణ గ్రామీణ అభివృద్ధి....
తూప్రాన్ లో ఘనంగా స్వాతంత్ర్య పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు…..
ఎ9 న్యూస్, తూప్రాన్ ,సెప్టెంబర్26: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రం లో శుక్రవారం స్వాతంత్ర పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి....
నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు….
బంగాళాఖాతంలో అల్పపీడనంతో_ _తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 7 సెం.మీ వర్షపాతం. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణ....
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్…..
హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.18వేలు లంచం అడిగి.. నేడు రూ.8వేలు తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్....
తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ విడుదల: ముందస్తుగా విడుదలైంది దరఖాస్తుల స్వీకరణ: 📅 సెప్టెంబర్ 26, 2025 నుండి అక్టోబర్ 18, 2025 వరకు లక్కీ డ్రా....
డిచ్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 10 మందికి గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న....
చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు.....
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..
హైదరాబాద్, సెప్టెంబర్ 25: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో ఇండిగో విమానానికి (6E-816) పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (గురువారం) ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న....
















