A9 News
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో…
అమరావతి:డిసెంబర్ 14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు....
గుత్ప తండా అభివృద్ధే లక్ష్యంగా – రామావత్ సురేష్ హామీ….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: గుత్ప తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రామావత్ సురేష్ తండా అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా చేసుకొని ప్రజల ముందుకు వచ్చారు. రేషన్ షాపు ఏర్పాటు, అంతర్గత రోడ్ల అభివృద్ధి,....
మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగోతుల లింగవ్వ….
*మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగోతుల లింగవ్వ…. *బీద కుటుంబం నుంచి వచ్చిన మహిళా శక్తికి ప్రతీక…. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గ్రామపంచాయతీ ఎన్నికలలో మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగోతుల లింగవ్వ....
ఉమ్మెడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న గుడ్డోల్ల సాయిరెడ్డి….
ఉమ్మెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్డోల్ల సాయిరెడ్డి గారు ప్రజలకు హామీ ఇస్తూ మాట్లాడుతూ: “బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ....
అభివృద్ధి చేసి చూపిస్తా: మారంపల్లి సర్పంచ్ బరిలో పులి రాజు..,
ఆశయంతో వస్తున్న….. అభివృద్ధి చేసి చూపిస్తా: మారంపల్లి సర్పంచ్ బరిలో పులి రాజు డొంకేశ్వర్ మండలం ,మారంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పులి రాజు గట్టి ఆశయంతో ప్రజల ముందుకు వస్తున్నారు. మాటలతో కాదు,....
గ్రామానికి కొత్త దిశ -అభివృద్ధికి గట్టి నాయకత్వం…
గంగాసముందర్ సర్పంచ్ బరిలో శ్రీరామ్ సుజాత మహిపాల్… గంగాసముందర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో శ్రీరామ్ సుజాత మహిపాల్ కత్తెర గుర్తుతో బలంగా బరిలో నిలిచారు. ప్రజల మధ్య నుంచే ఎదిగి, గ్రామ సమస్యలపై....
గ్రామాన్ని మారుస్తాం.-ప్రజలకు న్యాయం చేస్తాం……
జి.జి నడుకుడా సర్పంచ్ పోరులో పెగ్గర్ల గంగారాం డొంకేశ్వర్ మండలం ,జి.జి నడుకుడా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పెగ్గర్ల గంగారాం గ ఉంగరం గుర్తుతో బలంగా బరిలో నిలిచారు. గతంలో ప్రజల కోసం....
జి.జి నడుకుడా సర్పంచ్ రేసులో బట్టు సంజీవ్ రాజ్…..
కత్తెర గుర్తుతో మీ ముందుకు…. డొంకేశ్వర్ మండలం ,జి.జి నడుకుడా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బట్టు సంజీవ్ రాజ్ కత్తెర గుర్తుతో బరిలోకి దిగారు. గతంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన అనుభవంతో పాటు....
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం…
తెలుగు రాష్ట్రాల్లో 2029 ఎలక్షన్ కి లేనట్టే… రాష్ట్ర విభజన చట్టం (2014) లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175....
2027లో గోదావరి పుష్కరాలు….
హైదరాబాద్:డిసెంబర్ 13 పురాణాల ప్రకారం… గోదావరి పుష్కరాలు ప్రతి ఏటా 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం బృహస్మతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి, పుష్కరాల సమయంలో గోదావరి....
















