Admin
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి పిలుపుమేరకు సోమవారం నందిపేట్ మండల ...
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:
*హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. ...
వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్:
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన ...
హెచ్సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్:
హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. ...
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ...
ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు ...
ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు ...
బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి:
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని ...
రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు.:
*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ...
వరి పంటపై సిరి కంపెనీ వారి రైతు అవగాహన సదస్సు:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో సిరి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి మరియు మొక్కజొన్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు ...