లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్-మువానిలోని సుని వంతెన వద్ద ఘోర ప్రమాదం
అదుపుతప్పి లోయలో పడిపోయిన 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం
ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది