ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……

On: Wednesday, September 17, 2025 11:23 AM

 

జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత నరసయ్య,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించామని తెలపడం జరిగింది.

15 Mar 2026

Leave a Comment