మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..

On: Wednesday, July 23, 2025 6:12 AM

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..

ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం.

మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు.

ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్ లలో సంబరాలు.

ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు.

23 Jul 2025

Leave a Comment