ఆందోలు: ‘ఆగస్టు 1న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర……

On: Wednesday, July 30, 2025 5:38 AM

 

Jul 30, 2025,

ఆందోలులో ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజలను భారీగా సమీకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

30 Jul 2025

Leave a Comment