ప్రజా సమస్యల వేదిక ప్రజావాణి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్….

On: Monday, March 2, 2026 1:49 PM

 

ఎ9 న్యూస్, మెదక్ ,మార్చ్ 2:

ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈవో, ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు

ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

02 Mar 2026

Leave a Comment