శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టివేత….

On: Tuesday, January 27, 2026 9:46 AM

నంద్యాల జిల్లా

శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.

వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి, శ్రీశైలం దర్శనానికి వచ్చామని సిబ్బందికి వివరించారు.

ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

04 Feb 2026

Leave a Comment