*గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు.
*10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.
*BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు.
*గొర్రెల స్కీమ్లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో ACB కేసు.
*ACB ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.
*పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం.. ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండటంతో రంగంలోకి ఈడీ.







