Uncategorized

August 14, 2025

What to Look for in a No Deposit Bonus Casino Bonuses for casinos with no deposit are an excellent Holland Casino betrouwbaar Groningen way for....

నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు – ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిందితులు కోర్టులో హాజరు….

August 10, 2025

  Aug 10, 2025, మంచిర్యాల: నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయవర్ధన్, సింహాద్రి,....

ట్రాన్స్ఫార్మర్ లేని 10 ఏళ్లు – సుందరయ్య కాలనీలో ఇప్పటికీ చీకటే రాజ్యం!

August 7, 2025

ఆర్మూర్ మండలం లోని కాలనీ వాసులు గత ఎనిమిది నుండి పది సంవత్సరాలుగా తీవ్రమైన కరెంటు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 360 కుటుంబాలు, 1200 మందికి పైగా జనాభా ఉన్న ఈ కాలనీలో కరెంటు....

ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..

August 1, 2025

  ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ....

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.,..

July 30, 2025

  దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్‌! ‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. హైదరాబాద్‌, జూలై....

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటన చేసిన పోలీస్ కమిషనర్,.

July 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులను మంగళవారం సాయంత్రం స్వయంగా పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్....

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్.

July 29, 2025

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై....

మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం….

July 26, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ బాధిత మహిళలకు మరియ పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో భరోసా....

JAKRANPALLY: మండలంలోని పసుపు రైతుల సంబురాలు

June 28, 2025

JAKRANPALLY: A9 news మండలంలోని పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాటానికి వస్తున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను....

Test Post for WordPress

August 14, 2024

This is a sample post created to test the basic formatting features of the WordPress CMS. Subheading Level 2 You can use bold text, italic....