హైదరాబాద్
హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎంపిక..
శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) జనరల్ బాడీ సమావేశంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం....
జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్ హెచ్చరిక….
250 కోట్ల ఖాతాలపై ప్రమాదం ముప్పు! టెక్ దిగ్గజం గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించింది. సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో....
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్…..
ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం – బకాయిలు చెల్లిస్తేనే పంపిణీ. రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో రేషన్ డీలర్లు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా....
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు – వ్యాపారులకు ఊరట…
ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధర....
ఎన్నికలకు సిద్ధం….
సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర....
నందమూరి బాలకృష్ణ నుంచి సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం….
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించడం ఎంతో ప్రశంసనీయమైన చర్య. ఇది కలకాలం....
ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్….
హైదరాబాద్:ఆగస్టు 30* గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను సిఫార్సును చేస్తూ తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది, అయితే....
యూరియా కొరతపై బిఆర్ఎస్ నాయకుల మెరుపు ధర్నా….
*యూ హైదరాబాద్:ఆగస్టు 30; వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు శనివారం మెరుపు ధర్నా నిర్వహిం చారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి ఇప్పటిలోగా పంపిణీ చేస్తారో....
భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం…..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. పలు జిల్లాలు జలమయం అయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.....
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో....
















