హైదరాబాద్
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్ కు యాప్: తుమ్మల…
Jan 21, 2026, తెలంగాణ : రైతులు యూరియాను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా తీసుకొచ్చిన యూరియా యాప్ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు....
గెలిచేవారికే మున్సిపల్ టికెట్లు: వివేక్ వెంకటస్వామి….
Jan 21, 2026, మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని, గెలిచే అవకాశమున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఇందిరా మహిళా....
హైదరాబాద్లో ప్రతి ఏటా WEF ఫాలో-అప్ సదస్సు: సీఎం రేవంత్ రెడ్డి….
Jan ,21, 2026: తెలంగాణ : ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో జరిగిన ‘జాయిన్ ది....
నేటి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్….
Jan 21, 2026, తెలంగాణ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల హడావుడి మొదలైంది. థియరీ పరీక్షలకు ముందే నిర్వహించే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9,00,607....
ఏకలవ్య స్కూల్స్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల…
Jan 21, 2026, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ....
తెలంగాణ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉద్యోగులకు శుభవార్త…
హైదరాబాద్:జనవరి 21 తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది, ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపు ల్లో....
మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తులు….
హైదరాబాద్:జనవరి 20 తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరా....
దేశవ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు….
హైదరాబాద్:జనవరి 20: దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో....
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి….
హైదరాబాద్ :జనవరి 20: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను....
మునిసిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలుగా మంత్రుల నియామకం….
హైదరాబాద్:జనవరి 19 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కోమంత్రికి అప్పగించార రేపటి నుంచి పార్లమెంటు....
















