హైదరాబాద్
“పెట్టుబడులకు హైదరాబాద్ గ్లోబల్ వేదికగా మారింది: తెలంగాణ నార్త్–ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభం”….
హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వేదికగా 6 రోజుల పాటు రెండు....
నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము….
హైదరాబాద్:నవంబర్ 21 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం, మంత్రులు, అధికారులు....
యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు…..
హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల వద్ద ఘటన.. జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.....
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం….
ఓటరు జాబితా సవరణకు షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం.ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ. జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు…. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల....
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు… వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు:
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, దందాలు పెరిగిపోతున్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీ (ACB) ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులతో పలువురు రిజిస్ట్రార్లు, సిబ్బంది ఇరికిపోవడంతో శాఖలో కలకలం రేగింది.....
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ…
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి –....
వాట్సాప్లోనే మీ-సేవ…
ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు.....
వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు.. బీ కేర్ఫుల్…..
హైదరాబాద్, నవంబర్ 19 : రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లో....
తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు….
తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్, నెక్లెస్ రోడ్లో ఇందిరమ్మ విగ్రహం....
గ్రూప్ -2 పరీక్ష రద్దు.. పునర్మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు..
తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2....
















