హైదరాబాద్
రోడ్డుపై అజాగ్రత్త తగదు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక…
Feb 03, 2026, తెలంగాణ : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగం, నిర్లక్ష్యం....
తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం….
Feb 03, 2026, తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలో రాష్ట్రంలో భూముల విలువ పెంచే అవకాశం ఉంది. గత....
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ….
హైదరాబాద్:జనవరి 26: మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్లోని....
అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి,…
హైదరాబాద్:జనవరి 26 తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత....
నాంపల్లి అగ్ని ప్రమాద బాధితులకు రూ”5 లక్షల నష్టపరిహారం….
హైదరాబాద్:జనవరి 25: హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు....
రేపు రిపబ్లిక్ డే: దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్ర అవార్డులు….
హైదరాబాద్:జనవరి 25: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది, దేశవ్యాప్తంగా పోలీస్ ఫైర్ సర్వీస్, హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ సర్వీసులలో పనిచేసే 982 మంది పోలీసులు, అవార్డులకు ఎంపికయ్యారు. ఈ....
మాజీమంత్రి కేటీఆర్ కి సిట్ నోటీసులు…
రేపు విచారణకు రావాలన్న అధికారులు… హైదరాబాద్:జనవరి 22 తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్....
ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి కొత్త విధానం…
హైదరాబాద్:జనవరి 21 దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీపి కబురు అందించింది,ఇకపై మీ పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ కాబోతోంది,ఈ....
SBI IMPS ఛార్జీలు: రూ.25,000 దాటితే రుసుము…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం IMPS (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలపై కొత్త రుసుములను ఫిబ్రవరి 15 నుండి అమలు చేయనుంది. రూ.25,000 వరకు IMPS బదిలీలు....
తెలంగాణకు గుడ్ న్యూస్.. 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు లైన్ క్లియర్….
Jan 21, 2026, తెలంగాణ : పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో ‘నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర....
















