రాజకీయం
హైకమాండ్ చింపిన విస్తరి.. తెలంగాణ కాంగ్రెస్ !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా చాలా మంది ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో కేసీ వేణుగోపాల్ ......
తెలంగాణకు కేంద్రం మొండి చేయి – యూరియా పంపకంలో ఆంధ్రాకు ప్రాధాన్యత….
కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి మొండి వైఖరి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా, వ్యవసాయరంగ పరంగా కూడా సంచలనంగా మారే అవకాశం....
“30 రోజులు జైల్లో ఉంటే మంత్రి పదవి ఔట్: ప్రధాని, సీఎం సహా అందరికీ వర్తించే చట్టం వచ్చేనా?”
🔹 ప్రతిపాదిత బిల్లుల సారాంశం: 1. 30 రోజులు జైలు ⇒ పదవి స్వయంగా తొలగింపు. ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్షపడే క్రిమినల్ కేసులో అరెస్టయి 30 రోజుల పాటు....
JAKRANPALLY: ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి…..
జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....
బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా*:
A9 news: హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్....
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతాం....
బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరినీ ఎంపిక చేసినా తాను కట్టుబడి ఉంటానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా కలిసి పని చేస్తామని తేల్చి....
Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..
– రాష్ట్రంలో ప్లానింగ్ లేని అస్తవ్యస్త పాలన – కాంగ్రెస్ కండువా ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు – మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజం హైదరాబాద్: రాష్ట్రంలో ప్లానింగ్లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే....















