తెలంగాణ
ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…
*ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…. *యజమాని గట్టు శ్రీనివాస్… A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ గ్రామంలో అభివృద్ధి చేస్తున్న ఇంద్రప్రస్థ వెంచర్పై కొంత మంది వ్యక్తులు తప్పుడు....
అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలి….
JAKRANPALLY A9 News : రెండు దశబ్దలుగా తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన....
మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం
మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్—–....
ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు మరియు భద్రత....
1,50,000 రూపాయల LOC అందజేసిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్య తో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స కొరకు LOC అవసరమౌడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే....
డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ ఇవ్వాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ :తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ....