తెలంగాణ
రాములు సేవలకు ఘన సన్మానం:
*ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ డివిజనల్ ట్రెజరీ ఆఫీసులో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేసిన నీరడి రాములు ఉద్యోగ విరమణ సందర్భంగా పెర్కిట్ ఎం.ఆర్.....
ఆర్మూర్ డివిజన్ లో ఆపరేషన్ ముస్కాన్ – XI ప్రారంభం:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్ పరిధిలో జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్-XI కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులు అనాథలు,....
వడ్డెర కాలనీ పాఠశాలలో పుస్తకాల పంపిణీ:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెర కాలనీ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.....
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక :
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) *ఎల్లో అలర్ట్* జారీ చేసింది. అల్పపీడనం....
బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన రోటరీ క్లబ్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ నిర్వహించిన “సైకిల్తో బాలికలను శక్తివంతులను చేద్దాం” ఈ కార్యక్రమం జెడ్.పి.హెచ్.ఎస్ బాలురు హైస్కూల్ జిరాయత్ నగర్లో సోమవారం 8 మంది విద్యార్థినులకు సైకిళ్లు....
బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన రోటరీ క్లబ్:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ నిర్వహించిన “సైకిల్తో బాలికలను శక్తివంతులను చేద్దాం” కార్యక్రమం కింద జెడ్.పి.హెచ్.ఎస్ బాలురు హైస్కూల్ జిరాయత్ నగర్లో సోమవారం 8 మంది విద్యార్థినులకు....
జిరాయత్ నగర్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి భూమి పూజ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి....
భీంగల్ ఎస్సైగా సందీప్ బాధ్యతల స్వీకరణ:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: భీంగల్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా సందీప్ నియమితులై సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్లిన ఎస్సై మహేష్ స్థానంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు....
ప్రజావాణిలో 28 ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐ.పి.ఎస్. మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.....
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతాం....
















