తెలంగాణ
శిలాఫలకాలు వేశారు రోడ్డు వేయడం మరిచారు.:
జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది.నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికి సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నేడు కాంగ్రెస్....
నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ.:
*’జై బాపూ-జై భీమ్-జై సంవిధాన్’లో భాగంగా ఎల్బీ స్టేడియంలో. *నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడ. *పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు. 40 వేల....
ఛలో LB స్టేడియం:
*జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం. *తేదీ: 04-07-2025, శుక్రవారం. *స్థలం: LB స్టేడియం, హైదరాబాద్. *ముఖ్య అతిథి:....
నాగరికత పెరుగుతున్నా.. మహిళల పట్ల వివక్ష..
*సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమానత్వం సాధ్యం. *హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్. హైదరాబాద్, జూలై 4: నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్....
మందు బాబులకు షాకింగ్ న్యూస్:
*ఇక దాబా హోటళ్లలో సిట్టింగ్ లు నిషేధo. *పకడ్బందీగా అమలు తూప్రాన్ డిఎస్పి అ ఆధ్వర్యంలో సమావేశం . A 9 న్యూస్ ,తూప్రాన్, మెదక్ జూన్ 3 : తూప్రాన్ బైపాస్....
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం:
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి. సోడియం లెవెల్స్ తగ్గాయి. షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో తెచ్చి, సోడియం....
మూడు పతకాలతో మెరిసిన సిద్ధార్థ విద్యార్థి షేక్ అనాస్:
A9 న్యూస్ : ఆర్మూర్, జులై 04.2025, నిజామాబాద్ జిల్లా నాగారంలో (జూలై 2)న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్లో నందిపేట్ సిద్ధార్థ హైస్కూల్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి షేక్....
బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు:
*బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు* కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. *మోదీ నైతిక విలువలతో పాలన అందిస్తున్నారు. హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర....
ఫ్రీ బస్సు ఆర్థిక భారాన్ని మగవారిపై తోసేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వo:
*కిలోమీటర్ల సర్దుబాటు పేరిట మరోసారి పెరగనున్న తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు. కరీంనగర్ పరిధిలో ఉన్న 11 డిపోలలో దాదాపు రోజుకి 4.5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇటీవల ప్రతి టోల్ ప్లాజాకు రూ.10....
బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు:
హైదరాబాద్: బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని విమర్శించారు. అవసరాలకోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్, వరంగల్....
















