తెలంగాణ
ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.
Jul 23, 2025. NCRP, CFCFRMS ప్రకారం గతేడాది(2024) కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్ నేరగాళ్లు కొళ్లగొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం....
తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు అలా పార్టీ నుంచి బయటకు పోరు. పార్టీకి విధేయంగా ఉండరు. పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇది....
జక్రాన్ పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో బోనాల జాతర,…
అమ్మవారికి ఆది బోనం, ఆర్గుల్ గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్త రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు,తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ ఈ పండుగను అంగరంగ వైభవంగా....
ఆర్మూర్లో సాయి వోకేషనల్ కాలేజ్లో బోనాల పండుగ…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సాయి వోకేషనల్ జూనియర్ కాలేజీలో బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సంప్రదాయంగా బోనాలను....
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద..
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల. హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో....
వాట్సాప్లో ఈ మేసేజ్ వస్తే జాగ్రత్త..! వణుకుపుట్టిస్తున్న కొత్త ఆన్లైన్ స్కామ్..
డిజిటల్ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ మోసాలు కూడా అంతే రేంజ్లో జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సైబర్ మోసగాళ్ల బారినపడి భారీగా నష్టపోయారు. ఇప్పటికే ఉన్న సైబర్ మోసాలు....
సర్పంచ్ ఎన్నికలు. BRS కీలక నిర్ణయం..!!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే....
అన్ని మండల కేంద్రాల్లో రేషన్కార్డుల పంపిణీ: సీఎం రేవంత్రెడ్డి..
జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్....
రేపు టెట్ ఫలితాల విడుదల..
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక....
_TG Government: వారికి గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్: డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు (Dialysis Patients Pension) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది. ఈ....















