తెలంగాణ
నేడు ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదిక….
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ....
సైబర్ వారియర్స్కు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ….
నిజామాబాద్, జూలై 30: డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం....
బేగంపేట్ – సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్….
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ది వే టు ఫ్రీడమ్” పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా....
గడ్డం పైపుల రాజరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి….
జక్రాన్ పల్లి మండలంలోని గడ్డం పైపుల రాజరెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన విగహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచి పనులు చేయడం అంటే ఇలాంటి వారి....
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్:
హైదరాబాద్: రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయని పోస్టులని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు,....
ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…..
ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క. అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి ఆదేశం. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ. సర్క్యులర్ 4779 రద్దు, గతంలో....
సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్, మహేష్గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ…
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ(బుధవారం జులై 30) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై....
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.,..
దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్! ‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. హైదరాబాద్, జూలై....
తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు…..
*గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు. *10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు. *BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు. *గొర్రెల స్కీమ్లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో....
44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి….
Jul 30,2025, తెలంగాణ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో రవీంద్రనాధ్, మధుమోహన్,....















