తెలంగాణ
రేపు సిట్ ముందుకు బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ…
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించిన విషయం....
బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది.. : రేవంత్ రెడ్డి.
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలుపాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు అందరూ ఢిల్లీ వెళ్లీన సంగతి తెలిసిందే. నిన్న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా....
హైదరాబాద్లో నీట మునిగిన కాలనీలు ….
Aug 08, 2025, తెలంగాణ : హైదరాబాద్లోని కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, SR నగర్, ఫిలింనగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ,....
పోతీన్పల్లి బర్రె మహేష్ మృతి – మానవతా విలువలతో స్పందించిన మిత్రబృందం….
తూప్రాన్, మెదక్, ఆగస్టు 8(A9 న్యూస్): మెదక్ జిల్లా చేగుంట మండలం పోతీన్పల్లి గ్రామానికి చెందిన బి. మహేష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అందరినీ కలచివేసింది.....
ఎన్నికలకు సిద్ధం కావాలి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ సూచన….
జక్రాన్ పల్లి మండలంలోని గురువారం జరిగినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ జన్మదిన వేడుకలకు హాజరు అయినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు,....
ఆర్మూర్ సబ్ కలెక్టర్ను కలిసిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ అనీఫ్ ….
*వీడీసీ పెత్తానాలు, కుల బహిష్కరణలపై వివరణ. ఆర్మూర్, ఆగస్ట్ 7, 2025: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీ) పెత్తానాలు, సామాజిక వివక్ష, కుల బహిష్కరణలు జిల్లా....
కేంద్రమంత్రి మాట్లాడే మాటలేనా?.. మీకు ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం….
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీసీలపై మాట్లాడేమాటలు కరెక్ట్....
ట్రాన్స్ఫార్మర్ లేని 10 ఏళ్లు – సుందరయ్య కాలనీలో ఇప్పటికీ చీకటే రాజ్యం!
ఆర్మూర్ మండలం లోని కాలనీ వాసులు గత ఎనిమిది నుండి పది సంవత్సరాలుగా తీవ్రమైన కరెంటు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 360 కుటుంబాలు, 1200 మందికి పైగా జనాభా ఉన్న ఈ కాలనీలో కరెంటు....
తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్రులు..
టైం వచ్చినప్పుడు బండారం బయటపెడ్త. భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటీ. ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేస్తున్నదేంది? మూడున్నరేండ్లే రేవంత్ ముఖ్యమంత్రి. హైదరాబాద్, ఆగస్టు 6 :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది....
తెలంగాణ బియ్యానికి ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసలు….
న్యూఢిల్లీ, ఆగస్ట్ 7: తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు ఎగుమతి అవుతున్న బియ్యం నాణ్యతపై ఆ దేశ వ్యవసాయ మంత్రి PTU లారెల్ జూనియర్ ప్రశంసలు కురిపించారు. ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్ర....















