తాజా వార్తలు

జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం….

March 20, 2026

  హైదరాబాద్: మార్చి 20 జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం ఉగాది పర్వదినం....

ఆర్మూర్ 35వ వార్డులో సీసీ రోడ్డు పనులు పూర్తి…

March 20, 2026

  ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు, మున్నూరు కాపు సంఘం ఎదుట చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ వాసుల రాకపోకలు సౌకర్యవంతంగా....

నేడే రాష్ట్ర బడ్జెట్….

March 20, 2026

  Mar 20, 2026: తెలంగాణ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు....

చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

March 20, 2026

  Mar 20, 2026: తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనుంది. పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) ఫ్రీజ్ అయ్యే ప్రమాదం....

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్…

March 20, 2026

  Mar 20, 2026: తెలంగాణ : రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ....

మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు….

March 19, 2026

  ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో…. ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ సాయి గ్లోబల్ ఐ కేర్ హాస్పిటల్‌లో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు కార్యక్రమం....

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కలకలం….

March 18, 2026

*పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కలకలం…. *ఉపాధ్యాయుల పై చర్యలు ఉంటాయా..? *అధికారుల పాత్రపై అనుమానాలు… నిజామాబాద్ జిల్లా, పదో తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల....

కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాము ఇంట్లో ఏసీబీ సోదాలు….

March 18, 2026

  కరీంనగర్ జిల్లా :మార్చి 18 జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాం శంగా మారింది, కాగా అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు....

ఏప్రిల్ 5,6 తేదీలలో ఇంటర్ ఫలితాలు….

March 18, 2026

  హైదరాబాద్:మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. అయితే, వారి భవిష్యత్తు ను....

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఉపాధి సమస్య తీవ్రం….

March 18, 2026

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పనులు చూపించలేకపోతున్నారని స్థానికులు అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు....

Previous Next