తాజా వార్తలు
ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 2,50,000 ,LOC కాపి అందజేత….
బాధిత కుటుంబానికి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 2,50,000 ,LOC కాపి అందజేత…. నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామ వాస్తవ్యులు వాకిడి చిన్నయ్య ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ....
బాద్గుణ,ఉమ్మేడ, మాయపూర్,గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి….
డిపో అధికారులకు వినతి… ఆర్మూర్: బాద్గుణ, ఉమ్మేడ , మాయపూర్,గ్రామాలకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్మూర్, నిజామాబాద్ ఆర్టీసీ బస్సు డిపోల డీఎం, రీజినల్ మేనేజర్లకు గ్రామ ప్రజాప్రతినిధులు వినతి పత్రం....
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుపై కొరిపల్లిలో కాంగ్రెస్ భారీ నిరసన….
మెదక్ జిల్లా ,చిన్న శంకరంపేట మండలం,కొరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ....
జిఎంఆర్ నిర్లక్ష్యంతో విషపు పురుగులతో నిండిపోయిన చెత్తచెదారం….
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,జనవరి 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ జాతీయ రహదారి హైవే 44 ప్రక్కన రెండు సర్వీస్ రోడ్లో జిఎంఆర్ నిర్లక్ష్యం వలన ఇరుపక్కల....
Village Doctor Dr. Goli Srinivas Renders Medical Services at Red Fort Parade…
Armur: Dr. Goli Srinivas, a village doctor from Wadi village in Velpur mandal, has earned special recognition for providing medical services during the Independence....
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టివేత….
నంద్యాల జిల్లా శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి,....
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.....
విజయవంతంగా గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్….
కీ||శే|| తాళ్ల గంగాధర్ గౌడ్ గారి స్మారక విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిని ఐకాన్ యూత్, రెండో బహుమతిని ఫ్రెండ్స్ యూత్ జట్టు కైవసం చేసుకుంది. ఈ....
బీసీ గురుకుల విద్యార్థి ఘనత… రాష్ట్రానికి గర్వకారణం…
5634 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన నూత్ పల్లి లింబాద్రీ.. ఆర్మూర్, డొంకేశ్వర్ మండలం: నూత్ పల్లి గ్రామ బీసీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న మాలావత్ లింబాద్రీ అసాధారణ సాహసాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రానికి....
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ….
హైదరాబాద్:జనవరి 26: మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్లోని....















