తాజా వార్తలు
వడ్డెర కాలనీ పాఠశాలలో పుస్తకాల పంపిణీ:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెర కాలనీ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.....
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక :
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) *ఎల్లో అలర్ట్* జారీ చేసింది. అల్పపీడనం....
బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన రోటరీ క్లబ్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ నిర్వహించిన “సైకిల్తో బాలికలను శక్తివంతులను చేద్దాం” ఈ కార్యక్రమం జెడ్.పి.హెచ్.ఎస్ బాలురు హైస్కూల్ జిరాయత్ నగర్లో సోమవారం 8 మంది విద్యార్థినులకు సైకిళ్లు....
బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన రోటరీ క్లబ్:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ నిర్వహించిన “సైకిల్తో బాలికలను శక్తివంతులను చేద్దాం” కార్యక్రమం కింద జెడ్.పి.హెచ్.ఎస్ బాలురు హైస్కూల్ జిరాయత్ నగర్లో సోమవారం 8 మంది విద్యార్థినులకు....
జిరాయత్ నగర్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి భూమి పూజ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి....
భీంగల్ ఎస్సైగా సందీప్ బాధ్యతల స్వీకరణ:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: భీంగల్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా సందీప్ నియమితులై సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్లిన ఎస్సై మహేష్ స్థానంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు....
ప్రజావాణిలో 28 ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐ.పి.ఎస్. మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.....
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతాం....
బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరినీ ఎంపిక చేసినా తాను కట్టుబడి ఉంటానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా కలిసి పని చేస్తామని తేల్చి....
గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: పడగల్ గ్రామానికి చెందిన సాజీద్ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్గా గత కొంత కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు జూన్ 24వ తేదీన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం....















