తాజా వార్తలు
రైతులపై హర్యానా పోలీసుల ఫాసిస్టు హంతక దాడిని తీవ్రంగా ఖండించండి
ఆర్మూర్ A9 న్యూస్, ఫిబ్రవరి 22: 2024 ఫిబ్రవరి 21న సాయంత్రం సమయములో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసుల కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి ...
ప్రధాని మోడీ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన జిల్లా రైతులు
నిజామాబాదు జిల్లా కేంద్రం లో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం, అఖిల భారత రైతు కూలి సంఘంల ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రం లో ...
వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్త జనం
: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకొనేందుకు వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు. మహాజాతర సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల ...
పంట పొలాలను కాపాడేందుకు వాగులను నీటితో నింపాలి =అధికారులను కోరిన యమ్ యల్ ఏ ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్ద వాగు లను నీటితో నింపాల్సిందిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెద్ద వాగు, కప్పల వాగు ...
బడా భీమ్ గల్ గ్రామం లో మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన సంబరాలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బడా భీమ్గల్ గ్రామం లో మాజీ ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు…. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తోలి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి ...
ముప్కాల్ మండల కేంద్రం లో వలలో చిక్కుకున్న కొండ చిలువ
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రం లో జనావాసం ప్రాంతం లో ఒక పైథాన్ వలలో చిక్కుకొని ఉన్నదని పొలీస్ వారికి సమచారం రాగానే సిబ్బంది తో కలిసి వెల్లి చూడగ అది 10 ...
బాల్కొండ లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు
*బాల్కొండలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ...
ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు కాలేశ్వరం తో రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపిన రైతు బాంధవుడు మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం తెచ్చిన ఆధునిక కాకతీయుడు మిషన్ భగీరథ తో ...
రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.
నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ...
ప్రముఖ క్రీడాకారినికి అభినందించిన జిల్లా జడ్జ్ సునీత కుంచాల..
నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈ రోజు నిజామబాద్ లో గల జిల్లా ప్రిన్సిపల్ సెక్షన్స్ జడ్జ్ సునీత కుంచాల శనివారం ప్రముఖ జాతీయ విలువిద్య క్రీడాకారిణి శ్రీ మద్దుల శ్రీనికను గుజరాత్ ...