తాజా వార్తలు

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు

A9 న్యూస్ బ్యూరో: రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు రోజూ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర ...

ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ 4 నెలల పాటు ఉచిత ఉపాధి ...

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం

A9 న్యూస్ జగిత్యాల జిల్లా ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో నాగమల్ల శ్రీనివాస్ కు చెందిన ఏ పి 9027 నంబర్ గల ద్విచక్ర వాహనం గురువారం ప్రమాదవశాత్తు ...

ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయమును గురువారం మల్టీ జోన్ -1 (కాళేశ్వరం) ఐజి ఏ. వి ...

ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య!

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: శుక్రవారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య.

బరిలో 15 మంది మాజీ సీఎంలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: బరిలో 15 మంది మాజీ సీఎంలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ డి ఏ, ఇండియా కూటముల తరపున 15 మంది మాజీ సీఎంలు పోటీపడుతున్నారు. ఇందులో 12 ...

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే !

A9 న్యూస్ ఇంటర్నేషనల్: రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే! ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ...

లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ మంచిర్యాల- హైదరాబాద్ మధ్య నడిచే టీఎస్ ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ ...

బహుజనుల ద్రోహి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

A9 న్యూస్ కొమరం భీమ్ ప్రతినిధి: బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల ...

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి -భీమ్ గల్ తహసీల్దార్-శ్రీలత

*ఓటు హక్కు ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి…భీంగల్ లో ఘనంగా 5K రన్* సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *భీంగల్* భీంగల్ పట్టనకేంద్రం లో గురువారం రోజు ఉదయం 8 గంటలకి ...