తాజా వార్తలు
పడకల్ గ్రామంలో దేవాలయంలో చోరీ
A9 న్యూస్ జక్రంపల్లి ప్రతినిధి జక్రాన్ పల్లి మండల్ ,పడకల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో నిన్న రాత్రి దొంగలు పడి హుండీని దొంగలించుకుని పోయినారనీ, ఈ విషయంలో గుడి కమిటీ సభ్యులు ...
ఆర్మూర్లో తెగిన నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట.. జలమయమైన కాలనీలు
నిజామాబాద్ జిల్లా పాత ఇందూరుకే వరప్రదాయని గా నిలిచిన ఒకప్పటి నిజాంసాగర్ ప్రాజెక్టు.నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ జర్నలిస్ట్ కాలనీ వాసులను ఉలిక్కిపడేలా ...
క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మిషన్ హుస్సాన్
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: శ్రీ సోమ వంశియ సహస్రర్జున క్షత్రియ (ఖత్రి/ పట్కరి) ప్రాంతీయ సమాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహిస్తున్నటువంటి “మిషన్ ఉత్తాన్” అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ ఎస్ ...
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: జహీరాబాద్ పార్లమెంట్: ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యు సమావేశంలో పాల్గొన్న ...
మాత రమాయి సమాధిని సందర్శించిన దళిత ఉద్యమకారిణి
A9 న్యూస్ ప్రతినిధి: మల్లిపుడి షర్మిల జిల్లా వెస్ట్ గోదావరి, ఊరు తాడేపల్లిగూడెం. వీరు బిఎస్పికి నియోజకవర్గ ఇంఛార్జి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాఉన్నారు. వీరు బుద్ధిష్ట్ గా దీక్ష తీసుకున్నారు. 15 ...
పోలీసుల పని పోలీసులదే! దొంగల పని దొంగలదే!
A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: * నిజమాబాద్ జిల్లాలో మళ్లీ మొదలైన దొంగతనాలు నిజామాబాద్ నగరంలో గొలుసు చోరీ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ...
ఇద్దరు నిందితుల అరెస్టు 26 బండ్లను స్వాధీన పరుచుకున్న పోలీసులు
A9 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ శనివారం ...
రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు
A9 హైదరాబాద్ ప్రతినిధి న్యూస్ ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ...
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
A9 న్యూస్ మేడ్చల్ ప్రతినిధి: బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం ...
జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్లో మార్పు
A9 న్యూస్ బ్యూరో: జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల ను ఏప్రిల్ 4 నుంచి ...