కరీంనగర్
వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్.
కరీంనగర్: ఇన్స్టాగ్రామ్ వేదికగా వంచనకు పాల్పడుతూ, వలపు వల వేసి, దాదాపు వంద మందికి పైగా బాధితులను మోసం చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. *కేసు వివరాలను సీఐ....
తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్…..
కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం ఘటన… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని MPPS (గర్ల్స్) పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డీఈఓ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శాత్మక వ్యాఖ్యలు....
మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత…..
కరీంనగర్ జిల్లా: నవంబర్10 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశా లలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే....
తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం….
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు....
ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా….
కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 28 మానవ మృగాళ్ల దారుణాలతో బాలికలకు రక్షణే లేకుండా పోతోంది. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయిల వాష్ రూమ్స్లో....
సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం…
Oct 19, 2025, సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదివారం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో,....
ఫైన్లు కాదు… రోడ్లు సరి చేయండి!’ గుంతలో కూర్చొని యువకుడి వినూత్న నిరసన”….
ముందు మీరు రోడ్లు బాగుచేయండి… తర్వాత మాకు ఫైన్లు వేయండి!” కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి చౌరస్తాలో రోడ్డు పరిస్థితిపై ఒక యువకుడు వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. పేరు కోట శ్యామ్ కుమార్.....
హైదరాబాదులో చర్చకు బయలుదేరిన గిరిజన నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…..
ముఖ్యాంశాలు: 1. గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్): తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకుడు శివరాజ్ను హైదరాబాదులో జరగనున్న చర్చ....
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి…..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర....
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….
పెద్దపల్లి జిల్లా …. పంచాయితీ రాజ్ ఎ.ఈ జగదీష్ బాబు రూ.90వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు…. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ బాబు....
















