ఆదిలాబాద్

మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్….

September 16, 2025

  మంచిర్యాల జిల్లా: సెప్టెంబర్16 నాగ్‌పూర్-సికింద్రాబాద్ మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో స్టాపేజీ మంజూరైంది. ఇది మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరడమే కాకుండా, ఈ ప్రాంత....

25 కిలోల బ్యాంకు బంగారం దోపిడీ – క్రికెట్ బెట్టింగ్‌కు తాకట్టు! చెన్నూరులో ఎస్‌బీఐలో భారీ కుంభకోణం….

September 1, 2025

బ్యాంకులు అంటే ప్రజలకు భద్రత, విశ్వాసానికి ప్రతీక. అలాంటి చోట బ్యాంకు సిబ్బందే దొంగతనానికి పాల్పడటం అనేది అత్యంత ఘోరం. ఈ ఘటనలో ప్రధాన పాయింట్లు ఇవే: 🔴 ఏం జరిగింది? మంచిర్యాల జిల్లా....

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో నిజామాబాద్ మహిళల జట్టు ప్రథమ స్థానం సాధన…..

August 18, 2025

  బాలుర జట్టు తృతీయ స్థానం ఆదిలాబాద్ | ఆగస్టు 18: అదిలాబాద్ జిల్లాలో జరిగిన 5వ తెలంగాణ సీనియర్ బేస్ బాల్ మహిళల మరియు పురుషుల రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్ మహిళల జట్టు....

అటవీ భూమిలో గుడిసెలు నిర్మించిన 35 మంది గిరిజనులపై కేసు నమోదు….

August 10, 2025

  సారాంశం: స్థలం: ఇంధన్ పల్లి అటవీ రేంజ్, జన్నారం మండలం, ఆసిఫాబాద్ జిల్లా ఘటన: కంపార్ట్మెంట్ నంబర్ 249లో 35 మంది గిరిజనులు గుడిసెలు నిర్మించారు ఆక్షేపణలు: అక్రమంగా అటవీ భూమిలో నివాసం.....

మధ్యం సేవించి పట్టిబడిన అంబులెన్స్ డ్రైవర్…..

July 15, 2025

  ,A9 news,Jul 15, 2025, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆంబులెన్స్ పట్టుబడిన సంఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్....

నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్:

July 13, 2025

  Jul 13,2025, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాలో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోరంట్ల సురేష్ బాబుపై శనివారం పీడీ యాక్ట్ అమలు చేశారు. చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్‌లో....

నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి:

July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క, తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. వినూత్న....