తెలంగాణ
ప్రజా సమస్యల వేదిక ప్రజావాణి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్….
ఎ9 న్యూస్, మెదక్ ,మార్చ్ 2: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు . ఈ....
MPUPS పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కూలు యొక్క యూనిఫామ్స్ (డ్రెస్,టై,బెల్ట్,షూస్)వంటి వాటిని....
ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యకు పరిష్కార దిశగా కీలక ముందడుగు…..
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం మన వార్డు....
లో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న జెడ్పి పాఠశాల సూరారం లో శుక్రవారం స్వయం పాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి....
దేగం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత….
ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేసిన ఉజ్వల వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ హాజరై ఈ యొక్క....
ఖమ్మం భూదాన్ భూముల కవరేజ్కు వెళ్తుండగా ‘తొలి వెలుగు’ జర్నలిస్ట్ రఘు అరెస్ట్….
నకిరేకల్ (నల్గొండ జిల్లా) నుండి ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా “తొలి వెలుగు” జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేతేపల్లి మండలం లోని కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద భూదాన్ భూముల సమస్యల....
నాగర్ కర్నూల్ ఘటనపై ఆర్మూర్లో తీవ్ర నిరసన ర్యాలీ….
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన అసాంఘిక హింసాత్మక చర్యలను ఖండిస్తూ, రజక దంపతులు గణేష్–మౌనికలపై జరిగిన దాడి మరియు వారి పసిపాప మరణానికి దారితీసిన ఘటనపై తీవ్ర....
మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….
ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర....
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం…..
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో రైతులకు “పెట్టుబడి భరోసా” కింద రూ.7,500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు....
రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకం కావాలి:మున్నూరు కాపు కౌన్సిర్లు….
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం....













