A9 News

అంగన్ వాడిల్లో 15, 274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్…

On: September 16, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 16 తె­లం­గా­ణ­లో­ని అం­గ­న్‌­ వా­డీ కేం­ద్రా­ల్లో ఖా­ళీ­గా ఉన్న 15,274 ఉద్యో­గా­ ల­ను భర్తీ చే­య­డా­ని­కి ప్ర­భు­త్వం సన్నా­హా­లు చే­స్తోం­ది. ని­యా­మక వి­ధా­నం­లో మా­ర్పు­లు తీ­సు­కు­రా­వ­డా­ని­కి ఇతర రా­ష్ట్రాల వి­ధా­నా­ల­ను అధ్య­య­నం....

ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు….

On: September 16, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 16 ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను....

మండల స్థాయి క్రీడలకు స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు…..

On: September 16, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులకి స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, మాజీ సర్పంచ్ బాల కిషన్ చంద్రకళ,కాటిపల్లి నర్సారెడ్డి, వాలీబాల్....

తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు….

On: September 16, 2025

  *ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు. *మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు. *కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి. *పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు,....

సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో ఘోర ప్రమాదం – వ్యక్తి మృతి

On: September 15, 2025

  రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్గూడ గ్రామంలోని సింబయోసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రం....

34 మంది జడ్జిలతో పూర్తి స్థాయిలో పని చేస్తున్నా గరిష్ట స్థాయికి….

On: September 15, 2025

  *మరోవైపు కొత్త కేసుల వరద. న్యూఢిల్లీ ఎ9 న్యూస్ సెప్టెంబర్ 15 దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య 88,417 వేలకు పైగా చేరుకుంది. కోర్టు చరిత్రలో ఇది గరిష్టస్థాయి. ఒకవైపు సుప్రీంకోర్టు....

తాళ్ల రాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత – గౌడ కులస్తులు సంఘ భవనంలో ఆశ్రయం…..

On: September 15, 2025

  ఎర్గట్ల సెప్టెంబర్ 15: తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు....

నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS ఆందోళన….

On: September 15, 2025

  నందిపేట్, సెప్టెంబర్ 15: గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు VHPS–MRPS ఆధ్వర్యంలో నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు,....

పాస్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమేష్ జాన్….

On: September 15, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు మామిడిపల్లి పాస్టర్స్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో బ్రదర్ రమేష్ జాన్ ను సభ్యులు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.....

పెన్షన్ పెంపు పై తాసిల్దార్ కార్యాలయం ముట్టడి… 

On: September 15, 2025

  మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 15: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం చిన్న శంకరంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం దివ్యాంగులు, వృద్యాప, వితంతు,....

Previous Next