A9 News

సన్న వడ్ల బోనస్ చెల్లింపుల కోసం రూ.200 కోట్లు విడుదల….

On: November 22, 2025

  Nov 22, 2025. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసింది. సన్న ధాన్యం రైతులకు బోనస్, మహాలక్ష్మి ఎల్‌పీజీ పథకం, మైనారిటీ....

సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన సర్కార్….

On: November 22, 2025

  Nov 22, 2025, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో పనిచేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది. సెప్టెంబర్ 24న జారీ అయిన సర్క్యులర్ ప్రకారం,....

తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బదిలీ..

On: November 22, 2025

  అదనపు డీజీగా జయేంద్రసింగ్‌ చౌహాన్‌… సీఐడీ డీజీగా పరిమళా నూతన్‌… పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌… మహేశ్వరం డీసీపీగా నారాయణ్‌రెడ్డి… తెలంగాణ నార్కోటిక్‌ ఎస్పీగా పద్మజ… నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌… సౌత్‌జోన్‌....

తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊….

On: November 21, 2025

  హైదరాబాద్:నవంబర్ 21 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల....

“పెట్టుబడులకు హైదరాబాద్‌ గ్లోబల్ వేదికగా మారింది: తెలంగాణ నార్త్–ఈస్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభం”….

On: November 21, 2025

హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని, తాము పక్క రాష్ట్రాలతో కాకుండా దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వేదికగా 6 రోజుల పాటు రెండు....

నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము….

On: November 21, 2025

  హైదరాబాద్:నవంబర్ 21 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు, అధికారులు....

యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు…..

On: November 20, 2025

  హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల వద్ద ఘటన.. జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.....

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం….

On: November 20, 2025

  ఓటరు జాబితా సవరణకు షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం.ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ. జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు…. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల....

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు… వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు:

On: November 20, 2025

  రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, దందాలు పెరిగిపోతున్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీ (ACB) ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులతో పలువురు రిజిస్ట్రార్లు, సిబ్బంది ఇరికిపోవడంతో శాఖలో కలకలం రేగింది.....

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి… కేసు నమోదు చేసిన పోలీసులు….

On: November 20, 2025

  రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ సిబ్బందిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడాడు. వివరాల్లోకి వెళితే: ▶....

Previous Next