A9 News
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు టిపిసిసి కీలక భేటీ….
హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం ఈరోజు గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ....
డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ.. తెలంగాణ సహా రాష్ట్రాలకు సుప్రీంనోటీసులు….
దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు....
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు….
శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ....
మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు…
హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 13తో ఇంటర్మీడియ ట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే....
షాపుపై దాడి – ఐఎమ్ఎల్ స్వాధీనం,..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ రూరల్: ఆర్మూర్ మండలంలోని సోమవారం రాత్రి 7:30 గంటలకు పోలీసులు సుర్బిర్యల్ గ్రామంలో పల్లికొండ సాయన్న నిర్వహిస్తున్న అనధికారిక బెల్ట్ షాప్పై దాడి చేసి, అతని వద్ద....
క్షత్రియ స్కూల్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ టీచర్స్ కాలనీ లో గల క్షత్రియ పాఠశాలలో సోమవారం గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ నవిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు శ్లోక పఠనం....
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి…
హైదరాబాద్:డిసెంబర్ 01 మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, అధికారుల ను ఆదేశించారు. ఏమాత్రం పొరపాట్లు దొర్లిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర....
జగిత్యాల జ్యువలరీ షాప్ లో రింగ్ మార్పిడి దొంగతనం… బుర్కాలో వచ్చిన దొంగలు….
జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద గల ఓ జువెలరీ షాప్లో రింగ్ మార్పిడి చోరీ జరిగింది, బుర్కా వేసుకున్న మహిళ ఓ వ్యక్తితో కలిసి షాప్కు వచ్చి, ఖరీదైన గోల్డ్ రింగ్లు....
నేటి నుండి తెలంగాణలో ప్రజా పాలన ఉత్సవాలు….
హైదరాబాద్:డిసెంబర్ 01 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భం గా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలో....
మహిళ స్వయం సహాయక సంఘాలకు మరో 449 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధం….
హైదరాబాద్:డిసెంబర్ 01 తెలంగాణలో ఆర్టీసీకి అద్దె బస్సులను సమకూర్చడం ద్వారా మహిళా స్వయం సహాక సంఘాలకు ఆర్థికంగా పంట పండింది మొదటి నెలలో రూ” కోటికి పైగా ఆదాయం సమకూర్చింది, దీంతో మహిళా....
















