A9 News
ఆలూర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కి సంబంధించిన పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు బోధించడం జరుగుతుంది. అయినా కానీ నూతనంగా ఎంఈఓ కార్యాలయం ఎంఈఓ....
రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం..
రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం.. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బాలుడు ప్రమాదకరమైన స్టంట్ రైలు వచ్చి వెళ్లే వరకూ ట్రాక్ పై పడుకున్న బాలుడు ఫ్రెండ్స్ వీడియో తీయగా.. సోషల్ మీడియాలో....
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 39 వ వర్ధంతి
ఎ9 న్యూస్ మెదక్ జులై 6 : మెదక్ గోల్కొండ వీధి ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....
ఈనెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్….
*ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. *ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి....
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్*
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ....
మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారు: హనుమంత్ రావు.
11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి,....
ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి:కేటీఆర్ హాట్ కామెంట్స్.
హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా....
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది: హరీష్*.
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఉద్ఘాటించారు. కేసీఆర్ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్కు....
సిరికొండ నూతన ఎస్సైగా బాధ్యతలు :
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో....
పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి....















