Admin

బడ్జెట్ రూపకల్పన జరగాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ A9 న్యూస్: హైదరాబాద్: 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ...

భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన్ కు విశిష్ట స్పందన

నిజామాబాద్ జిల్లా a9న్యూస్ : భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన్ కు విశిష్ట స్పందన లభిస్తుంది కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన విశిష్ట ...

అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ...

ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ప్రాణం అరిచేతుల్లోనే

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ గాంధారి మండల ప్రజలు ఆర్టీసీ డిఎం లకు ఫుట్ పాత్ మీద ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ఎన్నిసార్లు కామారెడ్డి ...

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను అవమానపరుస్తూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ ...

రంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ విజయవంతం

A9న్యూస్ : సంగారెడ్డి జిల్లా డిసెంబర్‌21 దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ...

మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే యువకునికి ఆర్థిక సహాయం.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు సిద్ధి వినాయక (ఎస్ఎల్ఎఫ్ )డీ. గంగామణి ఆర్ .పి గారి ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లి కి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు ...

అసెంబ్లీలో గర్జించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఉద్యోగులకు సకాలంలో గత ప్రభుత్వాలు ...

కెసిఆర్ కు యావజ్జీవ శిక్ష పడేటట్లు చేయాలి: ఆకునూరి మురళి

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : తెలంగాణలో తప్పుడు డిజైన్ తో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యిందని..!! మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ...

కమ్యూనిస్టులను ప్రజాస్వామిక వాదులను గెలిపించాలి మత్తత్వవాదులను ఓడించాలి. -సిపిఎం పిలుపు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు పీఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం కార్యాలయంలో నిర్వహించటం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు మాట్లాడుతూజిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులను చర్చించి రాబోయే ...