Admin

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కొత్తూరు షాపుకు చెందిన బిజెపి కార్యకర్తలు అయోధ్య రామ మందిరానికి వెళ్లారు.

నిజామాబాద్ జిల్లా ఏ9 న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కొత్తూరు షాపుకు చెందిన బిజెపి కార్యకర్తలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుతూ అయోధ్య రామ మందిరానికి ...

పేద వృద్ధులకు ” అవ్వకు బువ్వ”

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో పట్టణములో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు ...

బాల్కొండ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అభరణాల ఊరేగింపు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : బాల్కొండ మండల కేంద్రలోని శ్రీ మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప మెట్లపూజను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప ఆభరణాలను ఊరేగించి, మధ్యాహ్నం మెట్ల ...

భూంపల్లి క్రికెట్ టోర్నమెంట్లో అంబేద్కర్ యువజన సంఘం మొదటి విజయం

కామారెడ్డి జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు గ్రామంలో నాలుగు టీంలు తలబడ్డాయి ఇందులో భూంపల్లి లింగంపల్లి అడగ అందులో భూంపల్లి A ...

బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

కామారెడ్డి జిల్లా A9న్యూస్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బాన్సువాడ డిపోకు చెందినTs 17,Z0017బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు బాన్సువాడ ...

నందిగుడి కి చరిత్ర కారులతో డాక్యుమెంటరి కి కృషి : ఆలయ కమిటీ చైర్మన్ మచర్ల సాగర్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నంది గుడి ఆలయ నూతన కమిటీ తొలి సమావేశంనిర్వహించి, ఆలయ చరిత్రను, ఆలయంలోని శివలింగ మహత్యాన్ని, ఆలయంలోని నంది ...

ఖుదావంద్ పూర్ శ్రీ లక్ష్మి అండళ్ సమెత శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయానికి దుబాయ్ శ్రీను వాటర్ ఫ్రిడ్జ్ విరాళం

నిజామాబాద్ జిల్లా A9న్యూస్: నందిపేట్ మండలం ఖుదావంద్ పూర్ శ్రీ లక్ష్మి అండళ్ సమెత శ్రీ వెంకటేశ్వరా స్వామి ఖుదావంద్ పూర్ దేవస్థానం కు శ్రీ దుబాయ్ శ్రీను నందిపేట్ గారు భక్తులు ...

కరోనా డేంజర్‌ బెల్స్‌.. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి

నిజామాబాద్ A9న్యూస్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ...

దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. ...

నందిపేట అస్తిత్వానికి ప్రతీక అయిన నంది గుడి చైర్మన్ గా మచ్చర్ల సాగర్ ఎన్నిక

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ నందిపేట్ మండల కేంద్రంలో  ఈరోజు నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ, నందిపేట ప్రజలు, సమావేశమై నందికేశ్వర ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ ...