Admin

మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న సమ్మెలో పాల్గొందాం!

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని ...

ఫిబ్రవరి 16న అంగన్వాడీల సమ్మెను, గ్రామీణ బందును జయప్రదం చేయండి

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ సమ్మె నిర్వహించాలని ...

గ్రామపంచాయతీ పాలకవర్గ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘనంగా వీడ్కోలు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో ...

సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రణవి అనే విద్యార్థిని సోషల్ స్టడీస్ జిల్లాస్థాయి టాలెంట్ ...

వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభము వంగి ఉన్నది పట్టించుకోని అధికారులకు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నెంబర్ ఎస్ఎస్ 3 వద్ద విద్యుత్ స్తంభం వంగి ...

స్కూల్ లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన టీజీవిపి నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: నిజామాబాద్ జిల్లాలోని బొర్గం పీ గ్రామం లో ప్రైమరీ మరియు హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన టీజీవిపి నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ...

తలారి సత్యం హత్యపై విచారణకు ప్రభుత్వాన్ని కోరుతo ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :   నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ హాల్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి సభ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలారి ...

ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉదయం ...

నందికేశ్వర ఆలయంలో ఘనంగా రుద్రాభిషేకం, పూజ అర్చన కార్యక్రమాలు

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివలింగానికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ అర్చన ...

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ...