Admin
వినయ్ రెడ్డిని కలిసిన హరిపుర్ గ్రామస్తులు
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని హరిపుర్ గ్రామ విడిసి సభ్యులు. మహిళా సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ...
డాక్టర్ అంబేద్కర్ పాలాభిషేకం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ పెట్ నరేష్
A9 న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ. ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి ...
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న వినోద్ కుమార్ ముద్రకోల
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ ధనపాల్ సూర్య నారాయణ చేతుల మీదుగా సన్మానం *తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) ఆధ్వర్యంలో పురస్కారాల అందజేత తెలంగాణ ...
ఆలూర్ మండల కేంద్రంలో ఘనంగా స్వచ్ఛ దనం – పచ్చదనం కార్యక్రమం…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి 75 వన మహోత్సవం లో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ...
రెండో వార్డులో స్వచ్ఛదనం_పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛదనంగా – పచ్చదనంగా ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమమును చేపట్టారు అందులో భాగంగా ఆర్మూర్ లో ...
స్వచ్ఛదనం -పచ్చదనం పాల్గొన్న వినయ్ రెడ్డి
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 23 వ మరియు 10వ వార్డులలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ...
16 వార్డులో నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ సుంకరి రంగన్న
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ రంగన్న 16వ వార్డు అంగడి బజార్లో చెట్లు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ...
నందిపేట మండల కేంద్రంలోని ఆర్.ఎం.పి పీ.ఎం.పి గ్రామీణ వైద్యుల ర్యాలీ
నిజామాబాద్ జిల్లా 10 జూన్,A9 న్యూస్ : నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామీణ వైద్యులు బహిరంగ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డి ఎం హెచ్ ఓ బృందాలు మా క్లినిక్ ల ...
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం MRO కార్యాలయం లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన నమూనా చిహ్నం(రాజముద్ర) ఆమోదించమని అదనపు తహసీల్దార్ వసంత్ రావుకు విజ్ఞాపనపత్రం అందజేత
తెలంగాణ ప్రభుత్వ చిహ్నం పై … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించాం, దీన్ని మేమూ ...
వివాహితపై యువకుడి అత్యాచార యత్నం
నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 7: నందిపేట మండల కేంద్రంలో వివాహితపై యువకుడి అత్యాచార యత్నం చేసిన ఘటన బాధితురాలు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి ...