A9 News

రైతుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం తప్ప…

On: July 24, 2025

  గేటు వద్దనే ఆపడం ఎంతవరకు సమంజసం A9 న్యూస్ డెస్క్ ,జూలై 24: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా గురువారం నాడు నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లో ఏవో....

స్థానిక ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా….

On: July 24, 2025

  ఆర్మూర్, A9న్యూస్ ,జూలై 24 : బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి నడపలేని స్థితిలో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం....

ఈనెల 29 రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాష్ట్ర సమాచార కమిషనర్లు, తెలంగాణ సమాచార కమిషన్, మెదక్ జిల్లా పర్యటన:

On: July 24, 2025

కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడి ఎ9 న్యూస్, మెదక్, జులై 24: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ‌ జిల్లా కలెక్టర్ రాహుల్....

రష్యా విమానం అదృశ్యం

On: July 24, 2025

రష్యా విమానం అదృశ్యం చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన రష్యా విమానం విమానంలో 50 మంది ఉన్నట్లు తెలిపిన అధికారులు చైనాకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండాకు వెళ్తుండగా ప్రమాదం మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి....

ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు జమ:

On: July 24, 2025

  రైతన్నలకు(Farmers) భారీ గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ యోజన(PM Kisan Yojana) నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది. దేశంలోని రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన 20వ విడత సహాయ నిధులు....

ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు:

On: July 24, 2025

  ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్, జూలై 24: నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది.....

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం….

On: July 23, 2025

  హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు....

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ.

On: July 23, 2025

  ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని విభాగాల....

అటు ‘అమ‌రావ‌తి’.. ఇటు ‘ఫ్యూచ‌ర్ సిటీ’ రేవంత్ ప్లానేంటి..

On: July 23, 2025

  ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని, సైబ‌రాబాద్ వంటి కీల‌క ప్రాజెక్టులను ప్ర‌స్తావిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హ‌యాంలోనే హైద‌రాబాద్‌లో ఐటీ కేంద్రాల‌కు నెల‌వుగా సైబ‌రాబాద్ నిర్మాణం చేప‌ట్టారు. భాగ్య‌న‌గ‌రంలోనే....

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..

On: July 23, 2025

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.....

Previous Next