A9 News

44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి….

On: July 30, 2025

  Jul 30,2025, తెలంగాణ : రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో రవీంద్రనాధ్, మధుమోహన్,....

బీసీ రిజర్వేషన్ల కోసం కవిత 72 గంటల దీక్ష ….

On: July 30, 2025

  బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5 వతేదీ నుంచి....

బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు: కేసీఆర్….

On: July 30, 2025

  Jul 30, 2025, తెలంగాణ : బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగం గందరగోళంలో పడే అవకాశం ఉందని BRS చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోవద్దని చెప్పారు.....

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటన చేసిన పోలీస్ కమిషనర్,.

On: July 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులను మంగళవారం సాయంత్రం స్వయంగా పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్....

ఆందోలు: ‘ఆగస్టు 1న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర……

On: July 30, 2025

  Jul 30, 2025, ఆందోలులో ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డిలో ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన....

మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల….

On: July 30, 2025

  Jul 30,2025, తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ....

బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కార్యాచరణ.. రంగంలోకి కేసీఆర్….

On: July 29, 2025

  హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్....

తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం…

On: July 29, 2025

  ఖమ్మం: జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. అభివృద్ధి మాత్రం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో ఖమ్మం జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఖమ్మం....

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్.

On: July 29, 2025

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై....

పాత బస్తీ మెట్రో పనులకు గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు.

On: July 29, 2025

  హైద‌రాబాద్: పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ అధికారులతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.....

Previous Next