A9 News

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు….

On: August 1, 2025

  Aug 01, 2025, పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిధులను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజున ప్రధాని....

తెలంగాణ : సర్పంచ్ ఎన్నికలు.. ఆ 18 గ్రామాల్లో లేనట్లే!…

On: August 1, 2025

  Aug 01, 2025, తెలంగాణ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందుకు 2018 పంచాయతీ రాజ్....

హైదరాబాద్ లో నర్సరీకి రూ.2,51000 ఫీజు……

On: August 1, 2025

  హైదరాబాద్ లోని ఓ ప్రైమరీ స్కూల్లో నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షల ఫీజు వసూలు చేస్తోందని అనురాధ తివారీ అనే ఓ యూజర్ సోషల్ మీడియాలో వాపోయారు.....

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. న్యాయమూర్తికి కృతజ్ఞతలు : కేటీఆర్.

On: August 1, 2025

  హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు....

విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం….

On: August 1, 2025

  TG Inter Admissions: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరొకసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE). 2025-26 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు....

ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక…..

On: August 1, 2025

  హైదరాబాద్: కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ నివేదికను సమర్పించింది, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ కు నివేదిక అందజేసింది, 2024 మార్చి....

తెలంగాణ యూనివర్సిటీ కి నూతనంగా ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు…

On: August 1, 2025

– సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెలవేరిన వేల, సంబరాలు జరుపుకున్న విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలో 30....

ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..

On: August 1, 2025

  ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ....

ఎంపీ సొంత నిధులతో ఐదు గ్రామాలకు ఐమెక్స్ సోలార్ లైట్స్ మంజూరు….

On: July 31, 2025

ఐదు గ్రామాల ప్రజలు ఎంపీ రఘునందన్ రావుకి హర్షం వ్యక్తం. ఎ9 న్యూస్, మాసాయిపేట ,మెదక్ ,జులై 31 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు చెట్లా తిమ్మాయిపల్లి, రామంతపూర్,....

ఆర్మూర్లో మోసపు వ్యాపార షాప్ – తిరుమల ట్రేడర్స్ యజమాని పరారీ

On: July 31, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 31: ఆర్మూర్ పట్టణంలో “తిరుమల ట్రేడర్స్ (ఆర్డర్స్ సప్లయర్స్)” పేరుతో ఇటీవల ఓ షాప్ ప్రారంభించి ప్రజలను మోసగించిన సంఘటన వెలుగు చూసింది. ఈ షాప్ నిర్వాహకుడు....

Previous Next