సీతక్కను కలిసిన ఆర్మూర్ వినయ్ రెడ్డి…

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమితులైన సీతక్కను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీతక్కకు పూల మొక్క అందజేసి శాలువాతో సన్మానించారు జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్కను వినయ్ కుమార్ రెడ్డి వినతిపూర్వకంగా కోరారు నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Comment