తెలంగాణ
చందా ఇస్తామని బలవంతంగా కండువాలు : రైతుపారం గ్రామ యువకులు
నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండలం రైతుఫారం గ్రామం యువకులను గణపతి అన్నదానానికి బియ్యం ఇస్తామని పిలిచి బలవంతంగా కండువాలు వేసి, బిజెపి పార్టీలో జాయిన్ చేయడంతో , ఇది నచ్చని ఆ ...
బీ ఆర్ ఎస్ పార్టీ కి ఏకగ్రీవ మద్దతు గా ముస్లిం మార్కాజ్ కమిటీ, ఒడ్డెర కులస్థులు
నిజామాబాదు A9 న్యూస్ ఖుదవంద్ పూర్ గ్రామంలో BRS పార్టీ కి మద్దతుగా ముస్లిం మార్కాజ్ కమిటీ మరియు ఒడ్డెర కులస్తుల ఏకగ్రీవ తీర్మానం నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 13 ...
ఆర్మూర్ మున్సిపల్ కార్మికుల ధర్నా
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతు పలికిన బి.ఎల్.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఈ సందర్భంగా ...
భీంగల్ కస్తూరిబా గాంధీ (KGBV) స్కూల్ ని పరిశీలించిన మంత్రి వేముల
ఇటీవల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థినులు అస్వస్థకు గురి అయిన భీంగల్ కస్తూరిబా గాంధీ (KGBV) స్కూల్ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు… ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ ...
డిచ్ పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల చేపల మార్కెట్ భవనానికి స్థల పరిశీలన.
50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న చేపల మార్కెట్ భవనానికి సంబంధించిన స్థల పరిశీలించిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మరియు జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ...
కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించిన మంత్రి
నిజామాబాద్A9 న్యూస్: భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇటీవల రెండు రోజుల క్రితం ఫుట్ పాయిజన్ జరిగినటువంటి సమస్యపై మంత్రి ప్రశాంత్ రెడ్డి పాఠశాలను సందర్శించి. సమస్యలపై ఆరా ...
కిసాన్ నగర్ ఎస్సి మాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ ...
హైదరాబాద్ తరలి వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికులు
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ లో జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తరలివెళ్లారు, వారి వాహనాలకు ...
లోలం గ్రామానికి కమ్యూనిటీ భవనాలకు ₹12 లక్షలు మంజూరు చేసిన బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన కపు కమ్యూనిటీ భవనానికి ₹ 5 లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ కొరకు ₹ రూ.3 లక్షలు, గీత ఆశ్రమం భవనానికి ₹ రూ .4 ...
సబ్బు బిళ్ళపై సీఎం కేసీఆర్ చిత్రాన్ని రూపొందించిన ఆర్ట్ టీచర్ రాము
మోర్తాడ్ *సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించలని గత12రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నవి.. అందులో బాగంగ నిజామాబాద్ జిల్లాలో CM KCR బోమ్మను మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ టీచర్ రాము ...