తెలంగాణ

సంవత్సరాలు గడిచినా…. పరిష్కారం కాని సమస్యలు……

నందిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో సమస్యల పరిష్కారం పై వివాదం చెలరేగింది….. నందిపేట్ మండల కేంద్రంలోని పదవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వలన మురికి ...

తెలంగాణలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, ...

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జీవన్ ఆదేశాల మేరకు శుక్రవారం 29వ వార్డు మాజీ కౌన్సిలర్ రాజబాబు చేతుల మీదుగా చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు, ...

బాల్కొండ మండలంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మొదటి ...

రాష్ట్రంలో 9మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణలో ఇవాళ సీఎం కేసీఆర్ 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు, వికారాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి. ఈ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ ...

సమ్మె బాటలో మధ్యాహ్న భోజన కార్మికులు

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ఆందోళనబాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ ...

ఇవాళ టెట్ పరీక్ష.. స్కూళ్లకు సెలవు

తెలంగాణ A9 news: ఇవాళ టెట్ పరీక్ష నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. అన్నిసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 4,78,055 ...

7 అగ్రకుల పార్టీల పై “ధర్మ సమాజ్ పార్టీ -ధర్నా”

నందిపేట్ మండల కేంద్రంలో భారీ ఎత్తున బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మల దహనం.ధర్నా. నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 14 a9న్యూస్. 93% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండగా ...

@దారి తప్పుతున్న దళిత, బిసి, మైనార్టీ బందులు@..

  అర్హులైన లబ్ధిదారులకు దళిత, బిసి, మైనార్టీ బందులను అందించాలి టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్ అర్హులైన లబ్ధిదారులకు దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందులను అందించాలని తెలంగాణ ...

మంత్రి వేముల సమక్షంలో పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ...