తెలంగాణ

ఆర్మూర్ లో ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇంజనీర్స్ డే ను ఆర్మూర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ...

కిసాన్ నగర్ ఎస్సి మాల సంఘం నుంచి 34 కుటుంబాలు మంత్రి కి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సి మాల సంఘం నుంచి 34 కుటుంబాలు శుక్రవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల ...

బాల్కొండలో అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనిలో శుక్రవారం బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు ...

ఇంజనీర్స్ డే నీ ఘనంగా నిర్వహించిన క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మండలం చేపూర్ లో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల నందు ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ ...

కాంగ్రెస్ విజయభేరి సభను యువకులు విజయవంతం చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్:   *జక్రాన్పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సోప్పరి వినోద్ హైదరాబాదులో తుక్క గూడ లో జరిగే విజయభేరి సభకు యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ...

మచ్చర్ల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్

నిజామాబాద్ A9 న్యూస్:   *పర్యటించిన ఆర్మూర్ కాంగ్రెస్ అసెంబ్లీ నాయకుడు గోర్త రాజేందర్ ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ లో భాగంగా మచ్చర్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించిన మాజీ ...

అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన

నిజామాబాద్ A9 న్యూస్: అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శనను 16వ తారీకు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ...

పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు.   మొట్టమొదలు పోలీస్ సిబ్బంది ...

మారంపల్లి గ్రామానికి రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యురాలు విజయ భారతి రాక…

నిజామాబాదు జిల్లా ,డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వం ఆదేశానుసారం మేరే మాటి మేరే దేశ్ అనే కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ...

విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ పై అవగాహన

బాల్కొండ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో inspire & ignite foundation ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు సుధాకర్ ...