తెలంగాణ

నందిపేట్ మండల కేంద్రంలోని పద్మశాలిల ఘన నివాళి…

నందిపేట్ మండల కేంద్రంలో ని పద్మశాలి ల ఘన నివాళి.. ప్రత్యేక తెలంగాణకే పోరాడి మంత్రి సైతం పదవిని సైతం విడనాడిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ...

నందిపేట మండలంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేకంగా 12 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు ...

ప్రశాంత్ రెడ్డికే ఓటు వేసి అండగా ఉంటామన్న పలు కుల సంఘాలు

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గంలోని పల్లికొండ, ముచ్కూర్ గ్రామాలకు చెందిన కుల సంఘాల వారు మేము ప్రశాంత్ రెడ్డి కి అండగా ఉంటామని కారు గుర్తుకే ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో ...

మహిళా శక్తి వందన్ అభియాన్ తో మహిళా రిజర్వేషన్ ను ప్రవేశపెట్టిన బిజెపి

నిజామాబాద్ A9 న్యూస్: భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజుగా ఈరోజును పరిగణిస్తూ. పాత పార్లమెంటు భవనం నుండి నూతన పార్లమెంటు భవనంలో ప్రవేశించగానే మహిళా సాధికారత కోసం “మహిళా శక్తి ...

అంగన్వాడి మహిళల పట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు చీమకుట్టినటుగా లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా ...

షాపూర్ గ్రామంలో మేర మాటి మేర దేశ్ కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండలంలోని షాపూర్ గ్రామంలో రామాలయంలో పూజలు చేసి ఇంటింటికి పెళ్లి పిడికెడు మట్టి సేకరించారు, మేర మాటి మేర దేశ్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర భారతీయ జనతా ...

నాయకపోడ్ సభ్యులు కుల సంఘ భవన భూమి పూజ

నిజామాబాద్ A9 న్యూస్: నమస్తే నందిపేట్ కార్యక్రమంలో భాగంగా నందిపేట్ పట్టణానికి 30 కోట్ల నిధులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా నందిపేట్ పట్టణ నాయకపోడు సంఘానికి, ...

ఆర్మూర్ లో నగరే డప్పు కళా బృందం ప్రదర్శన

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపురం కు చెందిన నగరే డప్పు రమేష్ కళా బృందం వాళ్లు, ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో స్టూడెంట్స్ యూత్ ...

మానవత్వం చాటుకున్న బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మానవత్వం చాటుకున్నారు. డిచ్ పల్లి మండలం ధర్మారం శివారులో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాల పాలైన క్షతగాత్రులను ...

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను గ్యారెంటీ కార్డును ఇంటింటికి పంపిణి

నిజామాబాద్ A9 న్యూస్: ఆదివారం జరిగిన విజయబెరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్ లను ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో సిడబ్ల్యుసి మెంబర్, ...